More

కరువు సీమను మెతుకు సీమగా మారుస్తున్నారు..

26 Dec, 2020 15:21 IST

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: కరువు ప్రాంతంలో నీటి విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే.. కరువు సీమను మెతుకు సీమగా మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గండికోట, చిత్రావతి ప్రాజెక్ట్‌లు నిండాయని, నెల్లూరు సహా రాయలసీమ బీడు భూముల్లో నీరు పారుతోందన్నారు. నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటోందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. (చదవండి: దేవుడంటే నమ్మకం లేదు.. పాప భీతి లేదు..)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల

ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట

రేపు విజయవాడకు సీఎం జగన్‌

రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా?

టీడీపీ నేత ప్రవీణ్‌ ఇంట్లో దొంగ ఓట్లు..