More

జాన్సన్‌ కంట్రోల్‌.. ఓపెన్‌ బ్లూ సెంటర్‌.. హైదరాబాద్‌

14 Jun, 2022 13:38 IST

అమెరికన్‌ ఐరీష్‌ బహుళ జాతి సంస్థ జాన్సన్‌ కంట్రోల్స్‌ తన సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌  ఏర్పాటు చేసిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు లభిస్తాయి. అదే విధంగా వీడియో సర్వైవలెన్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

జాన్సన్‌ కంట్రోల్స్‌ సంస్థ 135 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసులు అందిస్తోంది. 150కి పైగా దేశాల్లో ఈ సంస్థకు కస్టమర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు. 

చదవండి: హైదరాబాద్‌ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్‌ ప్యానెళ్ల తయారీ

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ

బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?

దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్