More

సుందరం క్లేటాన్‌ ఎండీగా లక్ష్మి వేణు

7 May, 2022 16:46 IST

న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం క్లేటాన్‌ ఎండీగా లక్ష్మి వేణు నియమితులయ్యారు. కంపెనీలో ఇప్పటి వరకు ఆమె జాయింట్‌ ఎండీగా ఉన్నారు. అంతర్జాతీయంగా సంస్థ విస్తరణలో లక్ష్మి వేణు కీలక పాత్ర పోషించారు. కమిన్స్, హ్యుండాయ్, వోల్వో, ప్యాకర్, దైమ్లర్‌ తదితర కంపెనీలు సుందరం క్లేటాన్‌ క్లయింట్లుగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సాక్షి మనీ మంత్ర: నిఫ్టీ@20,267.. ఆల్‌టైం హైలో దేశీయ స్టాక్‌మార్కెట్లు

రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!

నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు ఫైన్

రూ.800 కోట్ల అమ్మకాలే లక్ష్యం.. బ్యాగ్‌జోన్ ప్రణాళికలు ఇలా..

ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం..