More

స్కోడా ఎస్‌యూవీ బుకింగ్స్‌ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?

11 Aug, 2022 07:30 IST

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్‌యూవీ కొడియాక్‌ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది.

జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది.

ఎక్స్‌షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గతంలో కొడియాక్‌ బుకింగ్స్‌ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు

కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!

పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

పండుగపూట పడిపోయిన పసిడి.. స్థిరంగా వెండి - కొత్త ధరలు ఇలా!

ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్