More

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అరుదైన రికార్డులు

3 Jan, 2023 12:31 IST

గతేడాది రికార్డ్‌ స్థాయిలో 1.3 మిలియన్ కార్లను విక్రయించినట్లు ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ప్రకటించింది. అయితే కంపెనీ విక్రయాలను దాదాపు ప్రతి సంవత్సరం 50 శాతం పెంచుతామని సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన దానికంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  
    
2022లో 1.3 మిలియన్‌ కార్లను అమ్మగా..ఆ సంఖ్య 2021లో 936,000గా ఉంది. కంపెనీ నిర్ధేశించిన 50 శాతం కార్ల అమ్మకాలు ఇంకా 1.4 మిలియన్లు ఉన్నాయని తెలిపిన మస్క్‌..సంవత్సరానికి 40 శాతం అమ్మకాలు జరపగా, ఉత్పత్తి 47 శాతం పెరిగి 1.37 మిలియన్లకు చేరుకుందని అన్నారు. 
    
కంపెనీ అత్యధికంగా అమ్ముతున్న మోడల్స్ వై, 3 ధరల్ని టెస్లా 7,500 డాలర్లకు తగ్గించి అమ్మకాలు నిర్వహించింది. కానీ రెసిషన్‌ కారణంగా కార్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి.  దీనికి తోడు చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా షాంఘై ఫ్యాక్టరీలో టెస్లా ఉత్పత్తిని తగ్గించింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి - నేటి కొత్త ధరలు ఇలా..

ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్‌ వెనుక భార్య..

జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ

ముఖేష్ అంబానీ నయా సూపర్ కారు - ధర ఎంతంటే?