More

మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు

15 Dec, 2020 15:13 IST

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌ పేట్‌ డీమార్ట్‌ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్‌ చేసిన వృద్ధుడు రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్‌ మ్యాచ్‌.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసి..

అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు

అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!

విశాఖ: స్కూల్‌ ఆటో-లారీ ఢీ

ఫొటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి