More

బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం

28 Jun, 2021 14:38 IST

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేట్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్‌ సాంబశివరావు కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్‌లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: ఆన్‌లైన్‌లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!

నారాయణ మనుష్యులు మరీ..!

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..