More

మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీసు

25 Aug, 2021 08:31 IST

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ పేరిట నకిలీ నోటీసు పంపారు ఆగంతకులు. ఆయన సోదరులను అరెస్ట్‌ చేస్తామని, అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంగుల ఈడీ అధికారులను సంప్రదించారు. ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తుల్లో భాగంగా సైబర్ క్రైమ్ మంత్రి గంగులకు ఫోన్‌ చేసింది. అయితే, ఈడీ నకిలీ నోటీసుపై మంత్రి గంగుల ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

చదవండి : కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వ వైభవం  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వీడియో కాల్‌లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..

అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు గాయాలు!

Nov 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Land-for-jobs case: ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్‌

ఆరుగురు అలీగఢ్‌ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్‌