More

కృష్ణా జిల్లా మంటాడలో దారుణం..

22 Apr, 2021 09:25 IST

నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త

అనంతరం ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య

సాక్షి, కృష్ణా జిల్లా: పమిడిముక్కల మండలం మంటాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య పై భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భార్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 24th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

రూ.350 కోసం దారుణ హత్య

దుబాయ్‌లో భ‌ర్త‌.. మ‌రో యువ‌కుడి కార‌ణంగా.. వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ..

షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.!