More

ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య

1 Dec, 2020 16:10 IST

సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రెస్యూ చేసి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మనోజ్‌ అనే వ్యక్తి ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తీవ్రమై మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆ యువకుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Dec 8th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం

‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు!

థక్‌ థక్‌ గ్యాంగ్‌: కాలు తొక్కారు.. అద్దం దించండి

‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్‌