More

పండగ తర్వాత బిజీ

9 Jan, 2021 00:21 IST

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్‌’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్‌’ రీమేక్‌ పొలిటికల్‌ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!

వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్‌ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్‌

కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత

‘సౌండ్‌ పార్టీ​’లో నా పాత్ర ధోనీలా ఉంటుంది: హీరోయిన్‌