More

2013 పట్నా పేలుళ్ల కేసు: నలుగురికి ఉరిశిక్ష

1 Nov, 2021 17:14 IST
ఫైల్‌ఫోటో

2013 పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధించిన ఎన్‌ఐఏ కోర్టు

మొత్తం 9మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు

న్యూఢిల్లీ: 2013 పట్నా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోషులకు మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2013 అక్టోబర్‌ 13న మోదీ ర్యాలీ లక్ష్యంగా వరుస పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు..

ఆప్‌ను మీ జన్మలో ఓడించలేరు

బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు

కృత్రిమ మేధ దుర్వినియోగంతో పెను సంక్షోభం

హైదరాబాద్‌ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు