More

అస్సాంలో రూ.5 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత 

26 Sep, 2020 08:12 IST

గౌహతి : అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కర్బీ అంగ్‌లాంగ్‌ జిల్లాలో మణిపూర్‌ నుంచి వస్తున్న ఓ వాహనంలో సోదాలు జరపగా 75 ప్యాకెట్లలో యబా ట్యాబ్లెట్లు, 68 ప్యాకెట్లలో హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ ఉన్నట్లు గుర్తించారు. అలాగే బార్‌పేట జిల్లాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద పెద్ద సంఖ్యలో బ్రౌన్‌ షుగరు పొట్లాలు లభించాయి.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..!

రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం

ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..

'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన

చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్‌!