More

Karnataka HM: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!

31 Jul, 2022 07:18 IST

శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్‌ చేసి 30 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్‌!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

జార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!

మధ్యప్రదేశ్‌ ఎన్నికల బరిలో వృద్ధనేతలు.. మాట తప్పిన పార్టీలు?

10 ‍కోట్ల ​కుటంబాలకు ఆహ్వానం..5లక్షల​కు పైగా దేవాలయాల్లో వేడుకలు..

ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు

కాల్పుల్లో టీఎంసీ నేత మృతి.. మూక దాడిలో నిందితుడు హతం