More

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి

19 Mar, 2022 10:55 IST

కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్‌ఎస్‌ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గోవా మంత్రి రాజీనామా.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతకు అవకాశం

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌: 51 టెంకాయలు ఆర్డర్‌.. ‘ఎక్స్‌’ పోస్ట్‌ వైరల్‌!

గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌: బీజేపీ ట్వీట్‌కు కాంగ్రెస్ రీట్వీట్..!