More

కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యం..

1 Jun, 2021 16:24 IST

తిరువనంతపురం: దేశంలో నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్లు భారత దేశ వాతావరణ విభాగం తెలిపింది.  అయితే, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

అదే విధంగా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం, మధ్య భారతదేశంలో ఓ మోస్తరు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో  తెలియ చేసింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్‌

మాజీ ఎంపీ బాసుదేవ్‌ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు

దారుణం: హోటల్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు