More

Rohini Sindhuri: మైసూరులో పెద్ద ఎత్తున భూముల కబ్జా..

25 Jun, 2021 08:10 IST

సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్‌ ప్రకాశ్‌కు లేఖ రాశారు.

దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది.   

చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్‌ కామెంట్లు..

‘గో మూత్ర’ వ్యా‍ఖ్యలపై డీఎంకే ఎంపీ కీలక ప్రకటన

అదే రోజున పార్లమెంట్‌పై దాడి..! భారత్‌కు పన్నూ బెదిరింపులు

భార్య, పిల్లలను చంపి డాక్టర్‌ సూసైడ్‌..కారణమిదే!

పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం