More

రాజస్థాన్‌ సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా

20 Nov, 2021 19:51 IST

జైపూర్‌: రాజస్థాన్‌లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అదిష్టానం మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!

కామ్రేడ్‌ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్‌

2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్