More

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన మాజీ మంత్రి ఈటల

30 May, 2021 18:14 IST

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు(సోమవారం) బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యేఅవకాశం ఉంది. ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ కూడా ఢిల్లీకి వెళ్లారు. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అద్దంకి దయాకర్‌ రియాక్షన్‌ ఇదే..

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Nov 10th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి

16 నుంచి కాంగ్రెస్‌ ప్రచార హోరు