More

టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం

24 Jul, 2021 15:41 IST

సాక్షి, కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంజూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత

టీడీపీ-జనసేన సమన్వయ భేటీ రచ్చ రచ్చ

రేవంత్‌ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం

ఓబీసీ సర్టిఫికెట్‌ దుమారం: శరద్‌ పవార్‌ కౌంటర్‌ 

ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య