More

టిఫిన్‌లో కప్ప!

7 Apr, 2022 03:56 IST

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ  బాలికల హాస్టల్‌లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్‌ రైస్‌లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో ళనకు గురయ్యారు. అప్పటికే పలువురు విద్యార్థినులు అల్పాహారం తిని తరగతులకు వెళ్లారు. ఈ విషయాన్ని హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ అబ్దుల్‌ ఖవీ, బాలికల హాస్టల్‌ వార్డెన్‌ జవేరి యా ఉజ్మా, కేర్‌టేకర్‌ పీరూబాయిల దృష్టికి తీసుకెళ్లారు. వెజ్‌రైస్‌లో కప్ప వచ్చిన మాట నిజమేనని.. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని కుక్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీజేపీకి విజయశాంతి రాజీనామా

కోహ్లి సెంచరీ కొట్టిండు.. నేను కూడా కొట్టాలె: కేటీఆర్

తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి