రాజధానికి 1.16 లక్షల ఇటుకలు

28 Dec, 2015 09:19 IST|Sakshi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు ఆదివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి వారి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.
>
మరిన్ని వార్తలు