పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

7 Sep, 2015 16:17 IST|Sakshi

గార్లదిన్నె (అనంతపురం) : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహం నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. అపర్ణ అనే పదో తరగతి విద్యార్థిని సోమవారం  ఉదయం నుంచి కనిపించకుండాపోవడంతో వసతి గృహం స్పెషల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు