మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్

14 Jun, 2014 10:14 IST|Sakshi
మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్

తిరుమల : సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ 'మనం' చిత్రం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానట్లు తెలిపారు. మనం సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదని.. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. మరో హీరో శ్రీకాంత్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

 

>
మరిన్ని వార్తలు