వేలివెన్ను నుంచి బాబు పాదయాత్ర ప్రారంభం

18 Jan, 2015 11:52 IST|Sakshi

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో చంద్రబాబుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

మరిన్ని వార్తలు