తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

12 Jan, 2017 09:10 IST|Sakshi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 61,552 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.76 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు