కొనసాగుతున్న కూంబింగ్‌

12 Jun, 2019 13:07 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్‌ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్‌ను, 15 కిట్‌ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు