శివాజీ పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా

9 Jul, 2019 13:29 IST|Sakshi

సాక్షి, హైద్రాబాద్‌: సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, గరుడ శివాజీ క్వాష్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 21కి వాయిదా వేసింది. రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా, క్వాష్‌ పిటిషన్‌పై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు