మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యం

20 Dec, 2014 18:37 IST|Sakshi

కాకినాడ: తొండంగి మండలం దానవాయిపేటలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు అనుచరులు దౌర్జన్యం చేశారు. ప్రియాంక హేచరీస్పై వారు దాడి చేశారు. 25 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారు.
హేచరీస్ యాజమాన్యం తొండంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హేచరీస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు