మహిళా ఎంపీటీసీపై అత్యాచారయత్నం

9 Jul, 2014 15:44 IST|Sakshi

విశాఖఫట్నం: మృగాళ్ల ఆగడాళ్లు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. సామాన్య మహిళల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు రక్షణ లేకుండా పోతోంది.

విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఓ యువకుడు దాడి చేశాడు. జి.మాడుగుల మండలం కంబిడిసింగి ఎంపీటీసీపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఉరలమెట్టకు చెందిన నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

మరిన్ని వార్తలు