జననేత జగన్‌కు వీడ్కోలు

22 Jun, 2018 06:49 IST|Sakshi

తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గురువారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం స్పైస్‌ జెట్‌ విమానంలో ఆయన వెళ్లారు. ఆయన జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. రాజోలు నియోజకవర్గం శివకోడు నుంచి వచ్చిన జగన్‌ హైదరాబాద్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయనకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, శ్రేణులు వీడ్కోలు పలికారు.ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌ సీపీ నాయకుల సందడి

మరిన్ని వార్తలు