రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

8 Feb, 2016 13:06 IST|Sakshi

అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధనీం చేసుకున్నారు. దుంగలతో పాటు వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీనివాస మాగాపురం వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన తనిఖీల్లో 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు