మైదాన ప్రాంత ఎస్టీలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలి

16 Nov, 2018 06:48 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న విద్యార్థినులు

విజయనగరం  : మైదాన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలను  ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి గిరిజన ప్రాంతంలో ఉన్న ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్లు కల్పించాలి.  ఎస్టీలమైనా మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదు. ఈ విషయాన్ని గతంలో వైఎస్సార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం చేయాలని జగనన్నను కోరాం.
– ఎస్టీ విద్యార్థినులు, చిన్నారాయుడుపేట 

మరిన్ని వార్తలు