సమగ్ర అభివృద్ధి కోసం ధర్నా

13 Aug, 2015 11:57 IST|Sakshi

పెదకడుబూరు: కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల సమగ్ర అభివృద్ధికి ప్యాకేజీ కేటాయించాలని కోరుతూ స్థానికులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలో పలువురు నాయకులు మండల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని కోరారు. కర్నూలు జిల్లాలో వెనకబడిన మండలాలపై నాయకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా వారు కోరారు.

>
మరిన్ని వార్తలు