టుడే న్యూస్‌ రౌండప్‌

12 Mar, 2018 19:01 IST|Sakshi

‘చంద్రబాబు పాలనలో ప్రజలకు అష్టకష్టాలు’
సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజల అష్ట కష్టాలు పడుతున్నారని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు.

హెడ్‌సెట్‌ విసిరిన కోమటిరెడ్డి; చైర్మన్‌కు గాయం
బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. 

మద్యం తాగలేదు.. చైర్మన్‌కు గాయం కాలేదు!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడినట్టు అయింది. 

ముంబై వాసులను కదిలించిన రైతుల స్పూర్తి
ముంబై నగరానికి చేరుకున్న ‘అఖిల భారత కిసాన్‌ సభ’ రైతులను స్థానిక ముంబై వాసులు అన్ని విధాలుగా ఆదరించారు.

కోరిక తీరిస్తేనే ఆకలి తీరేది!
మానవ జాతి మీదే వెగటు పుట్టించే దారుణం ఇది. నిత్యం అంతర్యుద్ధంతో రక్తం ఓడుతున్న సిరియాలో..

వాట్సాప్‌లో ఫీచర్లు.. కథా కమామిషు
నిత్యం ఉపయోగించే సామాజిక మాద్యమాలలో వాట్సాప్‌ది ప్రత్యేక స్థానం.

సమంత ఫ్యాన్‌కు చేదు అనుభవం
మితిమీరిన అభిమానం చేటన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా అగ్ర నటి సమంత అక్కినేని ఫ్యాన్‌ ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. 

తొలి వన్డేలో భారత్‌ పరాజయం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో ఇక్కడ సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు 8 వికెట్ల తేడాతో పరాజయం చెందారు.

మరిన్ని వార్తలు