నేటి ప్రధాన వార్తలు

26 Jul, 2018 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమగ్ర శిక్షా అభియాన్‌ అనే కొత్త కేంద్ర ప్రభుత్వ పథకంపై గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన స్టార్‌ ప్రశ్నకు మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ జవాబిచ్చారు. సర్వశిక్షా అభియాన్ విలీనం అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలను వీలీనం చేస్తూ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నందున.. 

ప్రభుత్వం దృష్టికి కొత్త సమస్య
సాక్షి, ఢిల్లీ: సమగ్ర శిక్షా అభియాన్‌ అనే కొత్త కేంద్ర ప్రభుత్వ పథకంపై గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన స్టార్‌ ప్రశ్నకు మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ జవాబిచ్చారు. 

‘హోదా వద్దని ఆర్థిక సంఘం చెప్పలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టు ఎక్కడా వెల్లడించలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. 

‘ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటి వరకూ పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. 

‘తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలి’
న్యూఢిల్లీ : విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయలేదని, తెలంగాణకు న్యాయం చేయాలని కోరిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ కావరం.. బూతులు తిడుతూ!
సాక్షి, పార్వతీపురం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. 

ఆ దెబ్బలకు పోలీసులకు సంబంధం లేదు..!
ఆల్వార్‌/రాజస్థాన్‌: ఆళ్వార్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న మూకహత్యపై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండగా..

మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కావాలంటూ అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న మరాఠాలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

కెప్టెన్‌ సెన్సేషన్‌.. ప్రత్యర్థులు విలవిల
ఇస్లామాబాద్‌: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ  ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.

డొక్లాంలో చైనా.. అడ్డగించని భారత్‌ : అమెరికా
న్యూఢిల్లీ : డొక్లాం సరిహద్దు ప్రాంతంలో చైనా చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని భారత్‌, భూటాన్‌లలో ఎవరూ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది.

ఆ ద్రావం తాగితే అతీత శక్తులు..!!
సాక్షి, వెబ్‌ డెస్క్‌ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో.

డేటా లీక్‌ : 130 బిలియన్‌ డాలర్లు మటాష్‌!
శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 

బాలీవుడ్‌ మల్టీ స్టారర్‌లో ప్రభాస్‌..?
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

కోహ్లికి అరుదైన గౌరవం
చెమ్స్‌ఫోర్డ్‌: టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం ద​క్కింది. 
 

మరిన్ని వార్తలు