హీరోయిన్ రాశీ ఖన్నా దిశ యాక్ట్పై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాల మంచిందని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు అంటే తెలుగుదేశం పార్టీకి ఆటలాగా మారాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. అయిదు రోజుల అసెంబ్లీ సమావేశాలను టీడీపీ తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టటం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.