ఈనాటి ముఖ్యాంశాలు

18 Oct, 2019 19:18 IST|Sakshi

శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కార్‌ సవ్యంగా నిర్వహించడం లేదని మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు.సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు