శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు

14 Aug, 2015 09:03 IST|Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతానగరం మండలంలోని అనంతరాయుడు పేటలో విష జ్వరాలు ప్రభలాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గుర చొప్పున జ్వరాల భారిన పడ్డారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వారం రోజుల నుంచి గ్రామంలో రోగాలు విజృభించడంతో గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు.
(సీతానగరం)

మరిన్ని వార్తలు