-

కేజీహెచ్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా

21 Jul, 2015 16:15 IST|Sakshi

విశాఖపట్నం : విశాఖపట్నం కేజీహెచ్ కార్డియాలజీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ మంగళవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం వైఎస్‌ఆర్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్ కోలా గురువుల ఆధర్యంలో జరిగింది. పార్టీ రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు