బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్

11 Dec, 2014 02:00 IST|Sakshi
బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్

పెప్సికో కంపెనీ దక్షిణాదిన తన మార్కెట్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా కూల్‌డ్రింక్ మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించానికి ఇద్దరు  దక్షిణాది సినిమా నటులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తమిళ హీరో ఆర్య, ప్రముఖ సినీనటుడు, నాగార్జున కుమారుడు అఖిల్‌లతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రైజ్ అబౌ ఫియర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్నీ చేపట్టింది.

మరిన్ని వార్తలు