లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

28 Nov, 2014 09:28 IST|Sakshi

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 326.61 పాయింట్లు, నిఫ్టీ  97.20  పాయింట్లు లాభపడి ట్రేడ్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 28,765.52 పాయింట్లకు చేరగా, నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 8,591.40 పాయింట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు