ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు

1 Aug, 2016 16:28 IST|Sakshi

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానం ఖరారు అయింది.  గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష విధానాన్ని వెల్లడించింది. ఈ మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష విధానాలపై ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గ్రూప్-2, 3లకు రెండు పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు