తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

25 Feb, 2016 08:00 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం... కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 54,817 మంది అని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు