జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

2 Sep, 2016 23:32 IST|Sakshi
నేడు జేఎన్‌టీయూకేలో పురస్కారాల ప్రదానం
 
బాలాజీచెరువు (కాకినాడ) :
ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 89 మందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తూ డీఈఓ ఆర్‌.నరసింహారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వవలసి ఉన్నా ఆ రోజు వినాయక చవితి కావడంతో శనివార  జేఎన్‌టీయూకేలో జిల్లాకు చెందిన మంత్రులు పురస్కారాలు అందజేయనున్నారు.
 
మరిన్ని వార్తలు