చెరువులో పడి నలుగురు యవకులు మృతి

31 Jan, 2016 16:35 IST|Sakshi

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా, మోమిన్పేట్ మండలం దేవరంపల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విందు కోసం వచ్చిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మునిగిపోవడంతో మృతిచెందారు. మృతులు కొండాపురం, కోనాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు