వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం

22 Sep, 2017 22:46 IST|Sakshi
వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం

నార్పల: ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 9 గంటలకు  కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను పీర్ల పెట్టె నుంచి బయటకు తీసిన కొండారెడ్డి వంశీయులు భక్తులకు దర్శనంభాగ్యం కల్పించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామి ప్రతిమను చూడాగానే ఈప్రాంతం కుళ్లాయిస్వామి నామస్మరణతో మార్మోగింది. ప్ర«థమ దర్శనంతో కుళ్లాయిస్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

మరిన్ని వార్తలు