15,16 తేదీల్లో ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌

28 Sep, 2016 00:51 IST|Sakshi
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి కర్నూలు, ఆదోని డివిజన్ల విద్యార్థులకు ఆక్టోబర్‌  15,16 తేదీల్లో  ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌  ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీవైఈఓలు సమన్వయంతో విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేసుకోవడానికి సహకారం అందించాలన్నారు. 
 
మరిన్ని వార్తలు