అనంతపురం న్యూసిటీ : సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అనంతకు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి 9.45కు పెనుకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని తిరిగి వెళ్లిపోతారు.