శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

4 Apr, 2016 17:07 IST|Sakshi

హైదరాబాద్: భద్రాదిలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఐకేరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న శ్రీరామ నవమి వేడుకులను జరుపుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లపై వారు దృష్టిసారించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు